అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. ఇదివరకు ఏ సీజన్లో కూడా లేనివిధంగా ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. అద్బుతంగా రాణిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లీ సేన..మూడింట్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ప్రత్యేకించి- శనివారం సాయంత్రం నాటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zRfGP
ఎవరీ ధనశ్రీ?: స్పిన్ మాయలో డెంటిస్ట్: ఆర్సీబీ బౌలర్కు పర్పుల్ క్యాప్పై తెగ సంబరాలు
Related Posts:
CET exams: పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ విద్యార్థులు, ఫుల్ హ్యాపీ, నో కాంప్రమైజ్, ఆంధ్రా, తెలంగాణ!బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి… Read More
జగన్ సర్కారు పెన్షన్ల పెంపు ఎప్పుడో - రెండో ఏడాదిలో నెరవేరని హామీ- మిగతావన్నీ చకచకా..ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి రాగానే నవరత్నాల అమల్లో భాగంగా ఆసరా పింఛన్లను 2 వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతా… Read More
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ: బకాయిల చెల్లింపున్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టే… Read More
సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగ… Read More
ఆగష్టు 5న చారిత్రక ఘట్టానికి వేదిక కానున్న టైమ్స్క్వేర్..ఏంటో తెలుసా..?న్యూయార్క్ : ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్లో భ… Read More
0 comments:
Post a Comment