అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. ఇదివరకు ఏ సీజన్లో కూడా లేనివిధంగా ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. అద్బుతంగా రాణిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లీ సేన..మూడింట్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ప్రత్యేకించి- శనివారం సాయంత్రం నాటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zRfGP
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment