ధన్బాద్: పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు, ప్రజలు తమ నిరసన తెలిపేందుకు రోడ్డెక్కారు. అయితే పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి హాని కలగదని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు. పౌరసత్వ సవరణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pdwbgd
కాంగ్రెస్ అగ్గి రాజేస్తోంది.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి ప్రమాదం లేదు: ప్రధాని మోడీ
Related Posts:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్షాకు కేజ్రీ కౌంటర్న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధి… Read More
ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావుతెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నా… Read More
ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్… Read More
బిగ్ బజార్కు షాక్: క్యారీ బ్యాగుకు డబ్బులు వసూలు చేసినందుకు భారీ జరిమానాచండీగఢ్: ప్రముఖ రీటెయిలింగ్ సంస్థ బిగ్ బజార్కు చండీగఢ్ వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.12 వసూలు చేస్తుండ… Read More
యాదాద్రిలో ఉద్రిక్తత.. : ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం..తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత… Read More
0 comments:
Post a Comment