న్యూఢిల్లీ: నిర్భయ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరిశిక్షను ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 17వ తేదీన పునర్విచారణ చేపట్టనుంది. ముగ్గురు సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్ పై విచారించనుంది. ఈ మేరకు రివ్యూ పిటీషన్ ను లిస్టింగ్ లోకి చేర్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RMtOTt
నిర్భయ కేసులో షాకింగ్ ట్విస్ట్: ఉరిశిక్షపై 17న సుప్రీంలో పునర్విచారణ: లిస్టింగ్ నంబర్లు ఇవే..!
Related Posts:
అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు: ఆశ్రమంలోనే నిందితుల రహస్య విచారణసంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి కేసు విచారణ బాధ్యతను ఉమెన్స్ సెక్యూరిటీ వింగ… Read More
టిబెట్ లో చైనా అసాధారణ చర్య - వాంగ్ యీ ‘రీసెర్చ్’ - డ్రాగన్కు షాకిచ్చిన మలేసియాఆక్రమణకు పాల్పడి ఆరు దశాబ్దాలు గడిచినా టిబెట్ పై పూర్తిస్థాయి పట్టు కోసం చైనా ఇప్పటికీ పరితపించే పరిస్థితి. చెప్పినట్లు వినే కీలుబొమ్మ ప్రభుత్వం ద్వార… Read More
జగన్ను వెనకేసుకొస్తూనే అసాంఘిక శక్తులంటూ రఘురామ కృష్ణరాజు ఫైర్, ఆ ఎంపీనే టార్గెట్అమరావతి: సొంత పార్టీ, ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ… Read More
జగన్ వచ్చాకే ఏపీలో ఆర్ధిక స్వాతంత్ర్యం : డిప్యూటీ సీఎం నారాయణస్వామిఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా , ఏపీక… Read More
రమేష్ ఆస్పత్రి ఉద్యోగుల కస్టడీ నిరాకరణ- హైకోర్టును ముందస్తు బెయిల్ కోరిన రమేష్బాబు...విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో కీలకంగా ఉన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం విషయంలో ఇవాళ రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్వర్ణప్యాలెస్ ఘటనకు… Read More
0 comments:
Post a Comment