న్యూఢిల్లీ: నిర్భయ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరిశిక్షను ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 17వ తేదీన పునర్విచారణ చేపట్టనుంది. ముగ్గురు సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్ పై విచారించనుంది. ఈ మేరకు రివ్యూ పిటీషన్ ను లిస్టింగ్ లోకి చేర్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RMtOTt
Thursday, December 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment