Saturday, January 25, 2020

ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మున్సిపోల్స్ తో కాంగ్రెస్ , బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు ఛీ కొట్టారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gp8exb

Related Posts:

0 comments:

Post a Comment