నల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని బరిలోకి దించి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ క్రమంలో బీజేపీ కూడా నేను సైతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ma3xkC
కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్నగర్లో పోటీ చేస్తాం : తమ్మినేని
Related Posts:
మున్సిపల్ ప్రచారానికి నేటితో తెర- కీలకంగా పొత్తులు-ఆ మూడింటిపైనే అందరి దృష్టీ..ఏపీలో మూడు వారాలుగా సాగిన మన్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలు తిరిగి నిర్వహిస్తున్న క్రమంలో పార్… Read More
నిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతంఆకాశంలో సగం, అవనిలో సగం కాదు ... అన్నింటా మేమే.. అండగా నిలిచేది మేమే.. కష్టమైనా నష్టమైనా తోడుగా ఉండేది మేమే.. మీ ఇష్టాలను, చిరాకులను అర్థం చేసుకునేది … Read More
బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీలో కలకలం: 36 మందికి పాజిటివ్ముంబై: మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయక్కడ. విదర్భ రీజియన్లోని… Read More
Jobs:పరీక్ష లేకుండానే NMDCలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే-జీతం ఎంతంటే..?నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, జూనియర్ ఆ… Read More
Illegal affair: టిఫిన్ సెంటర్ ఆంటీ, ఇడ్లీ,వడ, దోసె, పూరీ ఫ్రీ, పగలు పని...రాత్రి పండగ!చెన్నై/తంజావూర్: ఆంటీ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆంటీ టిఫిన్ సెంటర్ లో ఓ కుర్రాడు పని చేస్తున్నాడు. ఉదయం ఆంటీ కస్టమర్లకు రుచికరమైన ఇడ్లీ, వడ, దోసె,… Read More
0 comments:
Post a Comment