నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్మోమన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆనం చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డితో చర్చించారు. అనంతరం ఆనం నెల్లూరులో మాఫియా చెలరేగుతుందంటూ.. చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. అధికార పార్టీలో ఉంటూ ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం పై ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33W7xVG
ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్... సంజాయిషీ నోటీసు ఇవ్వాలని ఆదేశం
Related Posts:
అజాంఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందే... స్పీకర్ ఆదేశండిప్యూటి స్ఫికర్ రమాదేవిపై సమాజ్ వాది ఎంపీ అంజాన్ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పికర్ ఓం బిర్లా ఆదేశించారు. దీనిపై రెండు ర… Read More
Bigg Boss: సీజన్-3ని వదలని కేసులు.. క్యాస్టింగ్ కౌచ్ , అశ్లీలం.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..!!అమరావతి: బిగ్ బాస్ తెలుగు సీజన్-3ని కేసులు వదలట్లేదు. ఈ రియాలిటీ షో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్ర… Read More
ఏపీలో న్యాయమూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొదటి సారిగా..జగన్: కీలక బిల్లులకు ఆమోదం..ఏపీలోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. టెండర్లు..కాంట్రాక్టుల్లో దేశ చరిత్రలోనే తొలి సారి సారిగా పారదర్… Read More
మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!హైదరాబాద్ : రోజుకో చోట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతూ జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఏసీల్లో కూర్చుంటూ అమాయక జనాలకు… Read More
అధికారులు పాడుగాను.. చచ్చినోడికి కూడా పెన్షన్ ఇస్తున్నారుహైదరాబాద్ : టెక్నాలజీ తీసుకొచ్చిన తంటో లేదా అధికారుల తీరో తెలియదు కానీ .. యధేచ్చగా తప్పులు జరుగుతున్నాయి. సాధారణంగా పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు,… Read More
0 comments:
Post a Comment