ఏపీలోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. టెండర్లు..కాంట్రాక్టుల్లో దేశ చరిత్రలోనే తొలి సారి సారిగా పారదర్శకతకు ఏపి వేదిక కానుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనికి సంబం ధించిన న్యాయ సమీక్ష బిల్లును శాసనసభ ఆమోదించింది. దీంతో పాటుగా మరో మూడు కీలక బిల్లును సైతం ఏపీ అసెంబ్లీ చర్చ తరువాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/314H5It
ఏపీలో న్యాయమూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొదటి సారిగా..జగన్: కీలక బిల్లులకు ఆమోదం..
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె గేమ్... విలీనం లేదంటున్న ప్రభుత్వం... వెనక్కి తగ్గమంటున్న కార్మికులుఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికుల మధ్య డబుల్ గేమ్ నడుస్తోంది. సమ్మెపై ఇరువర్గాలు పట్టు విడుపు లేకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పైచే… Read More
ట్యూషన్ కు వెళ్లిన బాలికను రేప్ చేసిన 15 ఏళ్ల బాలుడు, కలికాలంలో వింత కేసులు !ముంబై: బాలిక మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ బాలుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడికి 15 … Read More
రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: 192 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండికర్నాటకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్. టర్నర్, … Read More
ఇదేందబ్బా : బల్లిని మించిన స్పీడ్.. స్పైడర్లా దూకుడు.. యువతి రికార్డు బ్రేక్ఇండోనేషియా : సహజంగా గోడమీద బల్లులు పాకుతుంటాయి. ఇక స్పైడర్ మ్యాన్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. గోడ మీద బల్లులు అలా సరసరా పాకుతుంటే వాటి వేగం అంచనా … Read More
హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై కేసు నమోదు .. ఆ పని చేసినందుకేతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలిపోతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయకేతనం ఎగురవే… Read More
0 comments:
Post a Comment