8 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏడాది కాలంగా విచారణ కొనసాగుతుండగా... తాజాగా న్యాయస్థానం అతనికి శిక్ష ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని చంద్పూర్కి చెందిన ఓ బాలిక(8) మార్చి,2019లో స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33uAqL6
Tuesday, December 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment