Thursday, December 19, 2019

నేరం ఒప్పుకోని సమత నిందితులు... తప్పుడు కేసులు బనాయించారంటూ వివరణ...!

సమతా కేసులో విచారణను ఎదుర్కొంటున్న నిందితులు కొత్త ట్విస్టు ఇచ్చారు. విచారణలో భాగంగా నేడు కోర్టుకు వచ్చిన వారు తాము చేసిన నేరాన్నిఅంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని న్యాయస్థానంలో చెప్పారు. మరోవైపు డిచార్జీ పిటిషన్ నిందితుల తరపు న్యాయవాది వేశారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు రేపటికి వాయిదా వేసింది. Samatha rape and

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35DlZ6C

Related Posts:

0 comments:

Post a Comment