గౌహతి: పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాంలో ఆందోళనకారులు విధ్వంసానికి తెగబడుతున్నారు. ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. అసలైన భారతీయ పౌరులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అస్సాం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ ఓ వీడియో ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. అస్సాం ప్రజల హక్కులను కాపాడుతామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36B7Ir6
పౌరసత్వ చట్టం: అస్సాంలో 6కి చేరిన మృతుల సంఖ్య, అసలైన భారతీయులకు రక్షణ అంటూ సీఎం
Related Posts:
ఆందోళనకరంగా కరోనా విస్తరణ: మరిన్ని లాక్డౌన్లు: సూపర్ స్ప్రెడర్లు ఎవరో కాదు: ఐఎంఎస్సీచెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ ఇదివరకట్లా భయాందో… Read More
వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ… Read More
థర్డ్ వేవ్ అనివార్యం.. ఇప్పుడే పర్యాటక ప్రాంతాలు తెరవద్దు: ఐఎంఏకరోనా వైరస్ సెకండ్ వేవ్ భయకంపితులను చేసింది. దాని ఇంపాక్ట్ మాములుగా లేదు. అయితే థర్డ్ వేవ్ అని.. అదీ పిల్లలకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు … Read More
ఎప్పటిలాగే ఈసారి కూడా.. ప్రశాంత వాతావరణంలో బక్రీద్: సీపీ అంజనీకుమార్త్యాగాలకు ప్రతీకైన బక్రీద్. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పురస్కరించుకుని… Read More
లీటర్ పెట్రోల్ రూ.40కే ఇవ్వొచ్చు.. మోడీ, కేసీఆర్ కలిసి చిల్లు: రేవంత్ రెడ్డినలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోడీ 33 రూపాయలు, సీఎం కేసీఆర్ 32 రూపా… Read More
0 comments:
Post a Comment