Sunday, December 15, 2019

పౌరసత్వ చట్టం: అస్సాంలో 6కి చేరిన మృతుల సంఖ్య, అసలైన భారతీయులకు రక్షణ అంటూ సీఎం

గౌహతి: పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాంలో ఆందోళనకారులు విధ్వంసానికి తెగబడుతున్నారు. ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. అసలైన భారతీయ పౌరులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అస్సాం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ ఓ వీడియో ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. అస్సాం ప్రజల హక్కులను కాపాడుతామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36B7Ir6

Related Posts:

0 comments:

Post a Comment