నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోడీ 33 రూపాయలు, సీఎం కేసీఆర్ 32 రూపాయలు ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7xdKv
లీటర్ పెట్రోల్ రూ.40కే ఇవ్వొచ్చు.. మోడీ, కేసీఆర్ కలిసి చిల్లు: రేవంత్ రెడ్డి
Related Posts:
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- … Read More
నిశ్చితార్ధం చేసుకుందని కత్తెరతో దాడి చేసిన ప్రేమోన్మాది .. యువతికి తీవ్ర గాయాలుతన ప్రేమను నిరాకరించిందని, వేరొకరితో పెళ్లికి సిద్ధమైందని ఆగ్రహించిన ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తెరతో దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. తనను కాదన… Read More
మరో మైనర్ బాలికపై దారుణం .. ఆరునెలల గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు పరారీఏం మారలేదు. ఏ రాష్ట్రంలో చూసినా, మారుమూల ప్రాంతాల్లో చూసినా కామాంధుల పైశాచికత్వానికి మైనర్ బాలికలు బలైపోతూనే ఉన్నారు. అనునిత్యం మైనర్ బాలికలపై లైంగిక … Read More
గాజువాక నుండి పవన్ : 1 లోక్సభ..13 అసెంబ్లీ స్థానాలకు : జనసేన జాబితా విడుదల..!ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల మలి విడత జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. ఒంగోలు లోక్సభ తో పాటుగా 13 శాసనసభా స్థానాలకు… Read More
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడి… Read More
0 comments:
Post a Comment