త్యాగాలకు ప్రతీకైన బక్రీద్. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పురస్కరించుకుని పాతబస్తీ సాలార్జంగ్ మ్యూజియంలో జరిగిన సమావేశానికి అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. అల్లా ఆదేశాలపై ఇబ్రహీం అలే సలాం తమ కుమారుని ఖుర్భాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1cMEx
ఎప్పటిలాగే ఈసారి కూడా.. ప్రశాంత వాతావరణంలో బక్రీద్: సీపీ అంజనీకుమార్
Related Posts:
ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... కొత్తగా 837 కేసులు... 200 దాటిన మరణాలు...ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసు… Read More
కరోనా ఎఫెక్ట్: NEET, JEE వాయిదా.. సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహిస్తాం: HRD మంత్రి పోఖ్రియాల్కరోనా విలయం కారణంగా కీలకమైన మరో రెండు ఎంట్రెన్స్ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్(JEE ) మెయిన్… Read More
చైనాకు దీటుగా బదులిచ్చారు.. అమరుల త్యాగం వృథా కాబోదు: గాయపడ్డ జవాన్లతో ప్రధాని‘‘కొంత మంది ధైర్యవంతులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కారణం లేకుండా వాళ్లా పనిచేయలేదు. అమరుల త్యాగాలు ఎన్నటికీ వృథా కాబోవు. మీరు కూడా ప్రత్యర్థికి… Read More
56వారాల్లో ట్యాక్స్ పేయర్స్కు రికార్డు స్థాయిలో డబ్బులు రీఫండ్ చేసిన ఐటీ శాఖన్యూఢిల్లీ: కరోనావేళ ట్యాక్స్ రీఫండ్లను అత్యంత వేగంగా అంటే నిమిషానికి 76 కేసులను పరిష్కరించింది ఆదాయపుపన్ను శాఖ. ఈ ఏడాది 8 ఏప్రిల్ నుంచి30 జూన్ వరకు న… Read More
రఘురామపై అనర్హత వేటు వేయండి: యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చర్యలు..?, స్పీకర్ను కోరిన వైసీపీ ఎంపీలుపార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసా… Read More
0 comments:
Post a Comment