దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో భారీ వర్షం పడుతోంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ ఉందని వాతావారణ శాఖ తెలియజేసింది. రాజస్తాన్, హర్యానా, పంజాబ్లో కూడా వర్ష ప్రభావం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r4HF72
వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..
Related Posts:
Coronavirus: మీరే రియల్ హీరోస్, వైద్య సిబ్బందికి ‘జుహూ’ హోటల్లో వసతి: సోనూ సూద్కరోనా వైరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. వైరస్తో పోరాడుతోన్న రోగుల కోసం ప్రభుత్వాలకు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. మరికొందరు… Read More
లాక్ డౌన్ కొనసాగింపుపై టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం- జగన్ ముందు డిమాండ్లు..ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా అదుపులోకి వచ్చిందని వైసీపీ సర్కారు భావిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను రెడ్ జోన్లకు పరిమితం చేయాలని ఆ పార్టీ ఎంపీ వ… Read More
ఏపీలో కరోనా: గుండెలు కాపాడుకోండి.. సీఎం జగన్ పనితో దేశానికి ఊరట.. కేంద్రం అనూహ్య స్పందన..కొన్ని సార్లు చాలా చిన్న నిర్ణయాలే పెనుప్రమాదాన్ని తప్పిస్తాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎస్ఈజెడ్) నిబంధనలు ‘నొ' చెబుతున్నా, వాటిలో తయారయ్యే హైడ్రాక్సీ క… Read More
టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదుఏపీలో ఒకపక్క కరోనా వైరస్ ప్రబలుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి పని వారు చేస్తున్నారు . బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు ర… Read More
కరోనా టార్గెట్ ... చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా చురకలు .. రోజాపై టీడీపీనేత అనిత విసుర్లుదేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వాలు శత విధాలా శ్రమిస్తున్నారు . ఇక… Read More
0 comments:
Post a Comment