Monday, July 12, 2021

వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..

దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో భారీ వర్షం పడుతోంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంపాక్ట్ ఉందని వాతావారణ శాఖ తెలియజేసింది. రాజస్తాన్, హర్యానా, పంజాబ్‌లో కూడా వర్ష ప్రభావం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r4HF72

Related Posts:

0 comments:

Post a Comment