న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. ఈ నెల 4వ తేదీ నుంచి వాటి రేట్లు పెరగడం ఇది పదోసారి. తాజా పెంపు ప్రభావంతో అనేక పట్టణాల్లో వంద రూపాయల మార్క్ను దాటింది పెట్రోల్. డీజిల్ 90 రూపాయలను క్రాస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bz0wRe
సైకలాజికల్ బారియర్స్: లీటర్ రూ.100: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట
Related Posts:
బెంగళూరులో విచిత్రం: వికటించిన ప్రయోగం: ఆ వారంలోనే వేలకొద్దీ కేసులు: షాకింగ్ రిజల్ట్స్బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల వరకూ కఠి… Read More
బాలల హక్కులనేత అచ్యుత రావు మృతి.. 8రోజులు కరోనాతో పోరాడి తుదిశ్వాస..రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ కాటేస్తోంది. బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప… Read More
సచివాలయం కూల్చివేత... రేపటి లోగా దానిపై తేల్చాల్సిందేనన్న హైకోర్టు...సచివాలయ కూల్చివేతలపై గోప్యతకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం(జూలై 23) విచారణ చేపట్టింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్లో పని చేసేవారు మాత్… Read More
కరోనా ఎఫెక్ట్... బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు...కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లోని గణేష్ ఉత్సవ కమిటీలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయా… Read More
సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోను పంజాబన్కు కఠిన కారాగార శిక్ష, ఆమెకు 24 ఏళ్లు, సహాయకుడికి 20 ఏళ్లు..చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధిస్తోన్న సెక్స్ రాకెట్ ఆపరేటర్ సోనూ పంజాబన్కు స్థానిక ఢిల్లీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. 24 ఏళ్ల… Read More
0 comments:
Post a Comment