బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, లేకున్నా తాము మాత్రం హాసన్ లో పోటీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ అన్నారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్లకు తాము అంగీకరించమని మంత్రి రేవణ్ణ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HOEmhl
సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా లేకున్నా హాసన్ లో మేము పోటీ చేస్తాం, నో డౌట్, సీఎం కుమార సోదరుడు !
Related Posts:
కరోనా విలయం:వరస్ట్ టాప్-10లో భారత్.. ఢిల్లీ-ఘజియాబాద్ బోర్డర్ మళ్లీ సీజ్.. 4వేలు దాటిన మరణాలు..లాక్ డౌన్ 4.0 సడలిపుల్లో భాగంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు పున:ప్రారంభమైన సోమవారం నాటికి దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొ… Read More
టీటీడీ ఆస్తుల వేలంపై వెనక్కు తగ్గిన బోర్డు.. ఆ స్వామీజీ వేసిన మంత్రం ఫలించిందా..?తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఆస్తుల వివాదం గంటగంటకు ఓ మలుపు తీసుకుంటోంది. నిరర్థక ఆస్తుల పేరుతో టీటీడీ భూములను విక్రయించాలని భావించిన బోర్డుప… Read More
‘తండ్రి శవాన్నే తాకట్టు పెట్టిన వ్యక్తి.. దేవుడి మాన్యాలను వదిలిపెడతాడా?’హైదరాబాద్/అమరావతి: టీటీడీ ఆస్తుల విక్రయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, టీటీడీ మాజీ ఈవో, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారా… Read More
\"నేను మంత్రిని.. నాకు క్వారంటైన్ గీరంటైన్లు ఉండవు\" ఆ మంత్రి తీరుపై విమర్శలుబెంగళూరు: " నేను మంత్రిని నాకు రూల్స్ గీల్స్ వర్తించవు " అని చెబుతున్నారు కేంద్రమంత్రి సదానందగౌడ. నాయకులు నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని … Read More
శ్రీవారి భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? టీటీడీని సూటిగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..!!అమరావతి/హైదరాబాద్ : ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మర్తల మండలిని టార్గెట్ చ… Read More
0 comments:
Post a Comment