యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి ఖర్చులు పెరిగిపోయాయని అర్థం అవుతోందన్నారు. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తున్నవారికే కాస్తో కూస్తో మిగులుతోందన్న అరుణ్ జైట్లీ... అందుకే ఏడాదికి రూ. 5
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HJk09j
ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీ
Related Posts:
సీఎంఓ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన సామాన్యుల ఆవేదన .. ఏమంటున్నారో తెలుసా ?తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆర్టీసీ … Read More
కొడుకుతో చంద్రబాబుకు బాధలే.. బుద్దా వెంకన్నకు అది కూడా లేదు.. వైసీపీ ఎమ్మెల్యే మాటల తూటాలుగుంటూరు : నేతల మాటల తూటాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో టీడీపీ, వైసీపీ లీడర్లు ఆరోపణాస్త్రాలు సంధించుకో… Read More
Ayodhya case:ముస్లింలను మాత్రమే ప్రశ్నించారు హిందువుల సంగతేంటి..?న్యూఢిల్లీ: అయోధ్య విచారణలో వాదనలు చివరి అంకానికి చేరుకున్నాయి. అక్టోబర్ 18కల్లా అయోధ్య బాబ్రీ మసీదు కేసులో వాదనలు పూర్తికావాలంటూ అత్యున్నత న్యాయస్థాన… Read More
వైద్యం కోసం వస్తే : రోగిపై డాక్టర్ అత్యాచారం.. నాలుగేళ్లుగా అదే పని..!ముంబై : వైద్యో నారాయణ హరీ అంటారు పెద్దలు. డాక్టర్లను దేవుడి తర్వాత దేవుడిలా చూస్తారు. అయితే కొందరు వైద్యులు మాత్రం వృత్తి ధర్మాన్ని బేఖాతరు చేస్తూ పాడ… Read More
విద్యార్థులు సమ్మెలో భాగస్వామ్యం కాకుండా... సెలవుల పొడగింపు : లక్ష్మణ్ఆర్టీసీ సమ్మెలో విద్యార్థులు కూడ పాల్గోంటారనే కుట్రతోనే ప్రభుత్వం సెలవులు పొడగించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు.కేసీఆర… Read More
0 comments:
Post a Comment