యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి ఖర్చులు పెరిగిపోయాయని అర్థం అవుతోందన్నారు. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తున్నవారికే కాస్తో కూస్తో మిగులుతోందన్న అరుణ్ జైట్లీ... అందుకే ఏడాదికి రూ. 5
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HJk09j
ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీ
Related Posts:
వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం: రూ.100 నుంచి 150 వరకు..!న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరలు లేదా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగనున్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రమంగా వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ … Read More
మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం .. విరుచుకుపడిన జనసేనఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ నిప్పులు చెరిగింది. నాడు చంద్రబాబు హయాంలో అన్నిటి రేట్లు పెరిగాయని మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీ , కరెం… Read More
నా మృతదేహంపై కాషాయజెండా: ‘జామియా’ షూటర్ రామ్భక్త్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ ఇదీ!న్యూఢిల్లీ: అతని పేరు రామ్భక్త్ గోపాల్ శర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన యువకుడు. దేశ… Read More
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిహిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 161 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.… Read More
జామియా కాల్పులు.. కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఓవైసీ.. పోలీసులకు ప్రైజ్ అంటూ తీవ్ర విమర్శలుపట్టపగలు.. వందలాదిమంది పోలీసులు చూస్తుండగా.. తుపాకితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. జామియా యూనివర్సిటీ వద్ద.. సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై … Read More
0 comments:
Post a Comment