యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి ఖర్చులు పెరిగిపోయాయని అర్థం అవుతోందన్నారు. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తున్నవారికే కాస్తో కూస్తో మిగులుతోందన్న అరుణ్ జైట్లీ... అందుకే ఏడాదికి రూ. 5
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HJk09j
ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీ
Related Posts:
శాపగ్రస్థ పదవేనా..? పీసిసి పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి ఉత్తమ్ ను వెంటాడుతున్న వివాదాలు..!!హైదరాబాద్ : ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ పీఠంపై ఏ ముహూర్తంలో కూర్చున్నాడో కానీ, నిత్యం వివాదం, సమరమే..! ఇటు అయినవారితో. అటు ప్రత్యర్థులతో ఇరువైపుల… Read More
ఇది పడగొట్టే సీజన్..! కేసీఆర్ ఫాంహౌస్ కూల్చివేత..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయన పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనాలు నిర్మించాలని చూస్తు… Read More
టీఆర్ఎస్ నేతల బరితెగింపు... మహిళ అధికారిపై కర్రలతో దాడి...! (వీడియో)కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్లో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. రైతులు దున్నుకుంటున్న భూమి అటవీ శాఖది కావడంతో భూమిని దున్నేందుకు వెళ్లిన అటవీ స… Read More
అధికారులను బ్యాట్తో కొట్టిన ఎమ్మెల్యే బెయిల్పై విడుదల...అనంతరం సంబరాలు...గాల్లోకి కాల్పులుమధ్యప్రదేశ్ ఇండోర్లో అక్రమ కట్టడాలను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులను బ్యాట్తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ వర్గీయాకు బోపాల్ ప్రత్యేక కోర్టు బెయ… Read More
పార్టీకి నువ్వు చేసిన డ్యామేజీ చాలు..!గమ్మునుండవో..! అంటూ చింతమనేని పై ఫైర్ అవుతున్న తమ్ముళ్లు..!!దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తనవంతు పాత్ర … Read More
0 comments:
Post a Comment