రాజ్యసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అందులో పార్టీ కీలక నేత జ్యోతిరాధిత్యా సింధియా కూడా ఉండటం గమనార్హం. ఇటీవలే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఓ హోటల్లో నిర్బంధించిందని కాంగ్రెస్ ఆరోపించిన ఘటన మరవకముందే.. ఈ పరిణామం తెరపైకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IAZa9u
Monday, March 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment