Monday, July 1, 2019

ఆడవాళ్లకు ఆడవాళ్లు...! మగవాళ్లకు మగవాళ్లు ...! ఇప్పుడు ఇదే ట్రెండ్...

అడవాళ్లకు అడవాళ్లు, మగవాళ్లకు మగవాళ్లు, ఇపుడు ఇదే ట్రెండ్...నడుస్తోంది.... వారం రోజుల క్రితమే రాజస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి పెళ్లాయిన మరునాడే...మరో అమ్మాయితో కలిసి కాపురం చేసేందుకు లేచిపోయింది...తాజాగా అలాంటీ మరో సంఘటనే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జరిగింది. పెళ్లి చేసుకున్న మగాడిని కాదని మరో లేడీ మొగుడి కోసం పరుగులు తీసింది... పెళ్లయిన వారం తర్వత ఇళ్లు విడిచి మరో అమ్మాయితో పారిపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/320puCN

Related Posts:

0 comments:

Post a Comment