అడవాళ్లకు అడవాళ్లు, మగవాళ్లకు మగవాళ్లు, ఇపుడు ఇదే ట్రెండ్...నడుస్తోంది.... వారం రోజుల క్రితమే రాజస్థాన్కు చెందిన ఓ అమ్మాయి పెళ్లాయిన మరునాడే...మరో అమ్మాయితో కలిసి కాపురం చేసేందుకు లేచిపోయింది...తాజాగా అలాంటీ మరో సంఘటనే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్లో జరిగింది. పెళ్లి చేసుకున్న మగాడిని కాదని మరో లేడీ మొగుడి కోసం పరుగులు తీసింది... పెళ్లయిన వారం తర్వత ఇళ్లు విడిచి మరో అమ్మాయితో పారిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/320puCN
ఆడవాళ్లకు ఆడవాళ్లు...! మగవాళ్లకు మగవాళ్లు ...! ఇప్పుడు ఇదే ట్రెండ్...
Related Posts:
కేసీఆర్కు చెప్తాం.. సస్సెండ్ చేయిస్తాం.. వైసీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీ: ఓకే చెప్పి రిమాండ్కు పంపారు..!హైదరాబాద్ : జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడి సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ వర్సెస్ పోలీసుల మధ్య వార్ కొనసాగుతోంది. తనను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రసాద్ గు… Read More
వారిద్దరికి పదవులు ఇచ్చావు..! మరి మా పరిస్తితి ఏంటి జగనన్నా అంటున్న నటీ నటులు..!!అమరావతి/హైదరాబాద్ : సినీ పరిశ్రమ నుంచి ఏపి సిఎం జగన్మోహన్,రెడ్డికి సినిమా కష్టాలు తప్పేట్టు కనిపించడం లేదు. ఎన్నికల్లో వారితో పాటూ తామూ కష్టపడ్డామని, … Read More
వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రసాదాల రేట్లు పెంపుకరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల రేట్లు పెరిగాయి. నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఆలయ కమిటీ ఈ నిర్ణ… Read More
కాపు రిజర్వేషన్ల నిర్ణయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: కన్నా లక్ష్మినారయణకాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ వ్యతిరేకించారు. కాపులకు 5 శాతం … Read More
కేంద్ర మంత్రివర్గ ఆమోదం.. 33కు చేరిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఇదివరకున్న 30 మంది న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. ఆ మేరకు బుధవారం నాడు సెంట్రల్ కేబినెట… Read More
0 comments:
Post a Comment