అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతికి క్యాబినెట్ హోాదా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీపార్వతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oQQllO
Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి బంపర్ ఆఫర్.. ! క్యాబినెట్ ర్యాంక్ కల్పించే ఛాన్స్?
Related Posts:
ఐఎఎస్తో ఈక్వల్: ఆ ఆధికారిణి ఇంటిపై ఏసీబీ రెయిడ్స్: కళ్లు చెదిరే ఆస్తులు: అక్రమార్జన ఎలా?బెంగళూరు: కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (కేఎఎస్) అధికారిణి డాక్టర్ బీ సుధ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆదాయా… Read More
SRH vs RCB:ఇది టూమచ్.. కోహ్లీని ఇంకా కెప్టెన్గా ఎందుకు కొనసాగిస్తున్నారు: గంభీర్ఢిల్లీ: శుక్రవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. … Read More
ఉండవల్లి శ్రీదేవి ఆడియో కలకలం ..ఎమ్మెల్యేగా అనర్హురాలని టీడీపీ నేత అనిత ఆగ్రహంవైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో చెలరేగిన వివాదం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆమె చుట్టూ పలు వివాదాలు ముసురుకుంటున్నాయి. తాడి… Read More
బీహర్లో కాల్పుల కలకలం: ఆర్జేడీ నేత బిట్టు సింగ్ సోదరుడి మృతి.. పుర్నియాలో ఉద్రిక్తత..బీహర్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్లో ఉద్రిక్త నెలకొంది. పుర్నియా జిల్లాలో కాల్పుల కలకలం నెలకొంది. పూర్నియా జిల్లా దందహ అసెంబ్లీ నియోజకవర్గంలో గల సస్త్… Read More
ఐపీఎల్-2020పై తెలంగాణ బ్రాండ్: అఫీషియల్ స్కోరర్గా జనగామవాసి: ఫైనల్ మ్యాచ్లో కీలకంఅబుధాబి: ఇంకో రెండు మ్యాచ్లే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్.. ముగింపు దశకు వచ్చేసింది. లీగ్… Read More
0 comments:
Post a Comment