Friday, November 29, 2019

Karem Sivaji: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కారెం శివాజీ: పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి..!

అమరావతి: మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34wGod5

Related Posts:

0 comments:

Post a Comment