అమరావతి: మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34wGod5
Karem Sivaji: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కారెం శివాజీ: పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి..!
Related Posts:
కిడ్నీలపై కరోనావైరస్ ప్రభావం చూపుతుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారు..?కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామందిలా చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలు ఆరోగ్య సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కరో… Read More
ట్రంప్ తిక్క సలహా - గూగుల్ లో వాటి కోసం తెగ వెతికేస్తున్న అమెరికన్లు..ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికన్ల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ కరోనాను లైట్ తీసుకోవడంతో మొదలైన ఉత్ప… Read More
భారత హైడ్రాక్సీక్లోరోక్విన్తో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్: యూఎస్ ఎఫ్డీఏ హెచ్చరికలువాషింగ్టన్: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్((ఎఫ్డీఏ) మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచాన… Read More
విజయవాడలో నో నాన్ వెజ్ .. అమ్మితే కఠిన చర్యలేకరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే 1016 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అంతటా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది… Read More
ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ .. నూజివీడులో టెన్షన్కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ కరోనా వైరస్ మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తోంది . కరోనా కట్టడి … Read More
0 comments:
Post a Comment