కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే 1016 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అంతటా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది . కేవలం విజయవాడలోనే అత్యధికంగా 100కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRjU32
Saturday, April 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment