Saturday, April 25, 2020

విజయవాడలో నో నాన్ వెజ్ .. అమ్మితే కఠిన చర్యలే

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే 1016 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అంతటా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది . కేవలం విజయవాడలోనే అత్యధికంగా 100కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRjU32

Related Posts:

0 comments:

Post a Comment