కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామందిలా చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలు ఆరోగ్య సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ మెదడుపై ప్రభావం చూపించగలదనే విషయాన్ని కొన్ని జర్నల్స్లో రావడం చూశాం. తాజాగా ఈ మహమ్మారి మనిషి కిడ్నీపై కూడా ప్రభావం చూపుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓ సారి చూద్దాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y0aHxt
Saturday, April 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment