ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి డెడ్ లైన్ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థంకాక ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆపరేషన్ కమల భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి శివసేన నాయకులు హోటల్, రిసార్టు రాజకీయాలకు తెరలేపారు. గురువారం గుట్టుచప్పుడు కాకుండా శివసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ot5KY
ఆపరేషన్ కమల భయం, శివసేన ఎమ్మెల్యే సీఎం ? రిసార్టు రాజకీయాలు, పవార్ షరతులు !
Related Posts:
ఆగష్టు 5న చారిత్రక ఘట్టానికి వేదిక కానున్న టైమ్స్క్వేర్..ఏంటో తెలుసా..?న్యూయార్క్ : ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్లో భ… Read More
మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నో బెయిల్: పిటిషన్ తిరస్కరించిన కృష్ణా జిల్లా కోర్టు, రాజమండ్రి జైలులోనేమాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిస… Read More
సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగ… Read More
CET exams: పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ విద్యార్థులు, ఫుల్ హ్యాపీ, నో కాంప్రమైజ్, ఆంధ్రా, తెలంగాణ!బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి… Read More
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ: బకాయిల చెల్లింపున్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టే… Read More
0 comments:
Post a Comment