ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్దరాత్రి కురిసిన వర్షానికి సభా వేదిక పాక్షికంగా దెబ్బతింది. అర్దరాత్రి అధికారులు యుద్దప్రాతిపదికన సరి దిద్దారు. జగన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా జగన్ 12 గంటలకు స్టేడియంకు చేరుకుంటారు. 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLrLLU
పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!
Related Posts:
రూ.5 వేల కోట్ల వ్యయం: ఎమర్జెన్సీగా కొనుగోలు చేసిన ఆర్మీ.. కారణమిదే..?చైనా- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ మధ్య ఘర్షణతో టెన్షన్ టెన్షన్ గానే ఉంది. దీనికితోడు ఇరు దేశాల సైన్యం మొహరించే ఉ… Read More
ఆలయాలపై దాడులు దుష్ప్రచారం చేస్తుంది వారే .. ఆ నేరాలకు పీడీ యాక్ట్ : డీజీపీ గౌతమ్ సవాంగ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆలయాల పై జరుగుతున్న దాడులపై, విగ్రహ విధ్వంసం ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై సామాజిక , ప్రసార మాధ్యమ… Read More
ఏపీలో తగ్గిన కరోనా.. 94 కేసులు నమోదు.. ఒకరి మృతిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,710కి చేరింద… Read More
అదే ప్రతిష్ఠంభన- కేంద్రంతో రైతుల తొమ్మిదో విడత చర్చలూ విఫలం-19న మరోసారికేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో రెండు నెలలుగా నిరనసలు చేపడుతున్న రైతు సంఘాలు ఈ విషయంలో తమ వాదనకే కట్టుబడ్డాయి. దీం… Read More
మహమ్మారి, మాంద్యం ఉన్నా ఒక కంపెనీ షేర్లు కొని వీళ్లంతా కోటీశ్వరులు అయిపోయారు..టెస్లా షేర్ల ధరలు పెరగడంతో 2020లో చాలా మంది కోటీశ్వరులు అయ్యారు వారంతా తమను మిలియనీర్లు, బిలియనీర్లు అని కాకుండా, టెస్లానీయర్లుగా చెప్పుకుంటున్నారు. ప… Read More
0 comments:
Post a Comment