ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్దరాత్రి కురిసిన వర్షానికి సభా వేదిక పాక్షికంగా దెబ్బతింది. అర్దరాత్రి అధికారులు యుద్దప్రాతిపదికన సరి దిద్దారు. జగన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా జగన్ 12 గంటలకు స్టేడియంకు చేరుకుంటారు. 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLrLLU
పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!
Related Posts:
వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!సిరిసిల్ల : వేములవాడ శివారులో స్కూల్ వ్యాన్ బోల్తా పలు అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఈ యాక్సిడెంట్ స్కూల్ యజమాన్యం… Read More
మళ్లీ అధికారంలోకి వస్తాను : అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన తనను కలిచివేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ పే… Read More
బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!బెంగళూరు: లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశార… Read More
బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా … Read More
రాహుల్ గాంధీ ఇన్నాళ్లు దేశాన్ని అవమానించారు : ప్రకాశ్ జవదేకర్కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్ పై యూ టర్న్ తీసుకున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఇన్నాళ్లు బాధ్… Read More
0 comments:
Post a Comment