ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ గురువారం ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్పేయ్లకు నివాళులర్పించారు. అమిత్ షాతో కలిసి తొలుత రాజ్ ఘాట్కు చేరుకున్న ఆయన.. మహాత్మాగాంధీకి అంజలి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JMIgYq
గాంధీ, వాజ్పేయికి నివాళులర్పించిన మోడీ
Related Posts:
జగన్ కొత్త టీం రెడీ : డీజీగా సవాంగ్..ఇంటలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ : సీఎంఓ అధికారులు సిద్దం..!ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపడుతున్న జగన్..తన పాలనా పరమైన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే కీలకమైన సీఎస్..డీజీపీ పోస్టుల్ల… Read More
గురుగ్రామ్లో దారుణం : జై శ్రీరాం అనాలంటూ యువకుడిపై నలుగురి దాడి, కేసు నమోదుగురుగ్రామ్ : ముస్లిం యువతపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్లో గో రక్షకులు రెచ్చిపోగా .. తాజాగా ఢిల్లీలోని గురుగ్రామ్లో నలుగురు యువకులు రెచ్చిపోయ… Read More
ఎన్డీయే లోకి జగన్ కు ఆహ్వానం .. మంత్రి పదవులు కూడా ఇస్తారట .. జగన్ నిర్ణయమేంటో ?దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది .రాష్ట్… Read More
తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. మంత్రుల నియోజకవర్గాలు మినహాయిస్తే టీఆర్ఎస్ కు చెందిన 76 మంది ఎమ్… Read More
అగ్ని గుండంలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు..! ప్రతాపం చూపిస్తున్న భానుడు..!!అమరావతి/హైదరాబాద్: రోహిణీ కార్తె తన ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి ప్రజలు అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే స… Read More
0 comments:
Post a Comment