న్యూఢిల్లీ:అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంకు కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాపీని నిపుణుల బృందం స్టడీ చేస్తున్నట్లు సమాచారం. తీర్పులో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యసాధ్యాలపై నిపుణుల బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q1Zvwu
అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తు
Related Posts:
మార్చి 4న ఏపీ కేబినెట్ భేటీ... అజెండా ఏంటంటేఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది . మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం … Read More
విశాఖతోనే ఆగదు.. తీరు మారకపోతే రాయలసీమలోనూ అడ్డుకుంటారు : బాబుకు బొత్స హెచ్చరికటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకే విశాఖ వచ్చారని.. వచ్చిన పని చూసుకుని పోకుండా విశాఖ ప్రజలను కించపరిచేలా మాట్లాడారని మంత్రి … Read More
కడప జైలు స్పెషల్ .. దేశంలోనే తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ..శంకుస్థాపన చేసిన హోం మంత్రికడప కారాగారంలో దేశంలోని తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత . రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసు… Read More
కూకట్పల్లి వాసులకు భారీ ఫైన్... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!కూకట్పల్లి: వృక్షో రక్షతి రక్షితః అన్నారు. చెట్లను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనమంత ఆరోగ్యంగా ఉంటాం. ఓ వైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభ… Read More
అత్తారింటికెళ్లాడు.. అత్తామామలను సంతోషపెట్టాడు.. చివరికి కాబోయే భార్య గొంతుకోశాడుభువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్యపై దాడి చేసిన యువకుడు.. బ్లేడుతో చీల్చుతూ తీవ్రంగా గాయపర్చాడు. వెంటనే ఇతర కుటు… Read More
0 comments:
Post a Comment