Monday, November 11, 2019

అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తు

న్యూఢిల్లీ:అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంకు కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాపీని నిపుణుల బృందం స్టడీ చేస్తున్నట్లు సమాచారం. తీర్పులో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యసాధ్యాలపై నిపుణుల బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q1Zvwu

Related Posts:

0 comments:

Post a Comment