Friday, February 28, 2020

విశాఖతోనే ఆగదు.. తీరు మారకపోతే రాయలసీమలోనూ అడ్డుకుంటారు : బాబుకు బొత్స హెచ్చరిక

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకే విశాఖ వచ్చారని.. వచ్చిన పని చూసుకుని పోకుండా విశాఖ ప్రజలను కించపరిచేలా మాట్లాడారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో అంతా సజావుగా సాగిపోతుంటే.. విభేదాలు సృష్టించడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ వెళ్లినా ఇదే జరుగుతుందని.. ప్రజలంతా ఆయనపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vmXNby

Related Posts:

0 comments:

Post a Comment