Monday, November 11, 2019

శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ జై, బయటనుంచి మద్దతు, రాజ్‌భవన్ వెళ్లిన ఆదిత్య

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది. వీరికి కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇస్తోంది. ఆదిత్య థాకరే మహారాష్ట్ర సీఎం పదవీ చేపట్టబోతున్నారు. కాసేపటి క్రితం ఆయన రాజ్‌భవన్ వెళ్లారు. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది వివరిస్తారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Rq2LO

Related Posts:

0 comments:

Post a Comment