కడప కారాగారంలో దేశంలోని తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత . రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు . కడప కారాగారంలో స్కిల్ డెవవలప్మెంట్ సెంటర్ కు నేడు శంకుస్థాపన చేసిన క్రమంలో ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32y49RA
Friday, February 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment