Wednesday, November 13, 2019

మహిళా... రెవెన్యూ ఉద్యోగులకు పెప్పర్ స్ప్రే....!

అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే వారి రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వ్యక్తిగతంగా తమను తాము రక్షించుకోవడం కూడ అవసరం అనే నిర్ణయానికి రెవెన్యూ ఉద్యోగులు వచ్చారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు పెప్పర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33IidaY

Related Posts:

0 comments:

Post a Comment