Wednesday, November 13, 2019

కాంగ్రెస్-ఎన్సీపీ సమావేశం క్యాన్సిల్, అబ్బేం ఏం లేదన్న అశోక్ చవాన్, బారామతికి అజిత్ పవార్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినా రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు కూడగట్టేందుకు శివసేన బిజీ బిజీగా ఉంది. ట్రైడంట్ హోటల్‌లో కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘంగా చర్చించింది. కానీ ఆ తర్వాత జరగాల్సిన కాంగ్రెస్-ఎన్సీపీ నేతల సమావేశం రద్దవడం చర్చకు దారితీసింది. ఈ రెండు పార్టీల మధ్య ఏం జరిగిందా అనే అనుమానాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QoNfQ

Related Posts:

0 comments:

Post a Comment