Friday, April 19, 2019

పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జ‌గ‌న్‌ది క్రిమిన‌ల్ మ‌న‌స్త‌త్వం.. పాల్ సంచలనం

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేసిన కేఏ పాల్ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJYLdH

Related Posts:

0 comments:

Post a Comment