కడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే వారికి టీటీడీ తిరుపతి జేఈవో బీ లక్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. చల్లంగా చూడు స్వామీ ..తర్వాత శేషవస్త్రం అందించి వేద పండితులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gl3jNw
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment