కడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే వారికి టీటీడీ తిరుపతి జేఈవో బీ లక్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. చల్లంగా చూడు స్వామీ ..తర్వాత శేషవస్త్రం అందించి వేద పండితులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gl3jNw
ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులు
Related Posts:
Hello I am స్వప్న, ఫ్రం క్రైమ్ బ్రాంచ్: అర్దకేజీ నగలు నొక్కేసిన కిలాడీ లేడీ పోలీసు, కోర్టుకు నామాలుచెన్నై/ కోయంబత్తూరు (కోవై): Hello I am స్వప్న ఫ్రం క్రైమ్ బ్రాంచ్ అంటూ ఇంతకాలం చెలరేగిపోయింది. లేడీ పోలీసుగా పని చేస్తున్న మహిళ ఆమె చేతివాటం చూపించింద… Read More
తెలంగాణలో ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు, 3వేలకుపైగా, ఏడుగురు మృతిహైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటి… Read More
అమానుషం : కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక..తమిళనాడులో దారుణం జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ… Read More
వద్దంటే వద్దు... ఇద్దరు సీఎంలకు ఏపీ,తెలంగాణ విద్యార్థుల డిమాండ్..కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సవరం పరీక్షలను రద్దు చేసి తమను నేరుగా ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్… Read More
ఆ ఏనుగు మృతికి కారణమైనవారి సమాచారం ఇస్తే క్యాష్ ప్రైజ్, ఎంతో తెలుసా..?హైదరాబాదు: మనిషిని నమ్మిన ఆ ఏనుగు మోసపోయింది. ఆహారం ఎరవేసి దాని ప్రాణాలు తీశాడు కర్కశకుడు. ఈ ఘటన ఇటు దేశాన్నే కాదు అటు ప్రపంచదేశాల్లో కూడా సంచలనం సృష్… Read More
0 comments:
Post a Comment