ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కు నిర్ణయించారు. ఈ నిరసనలో కలిసి రావాలని అన్ని పార్టీలను ఆహ్వానించారు. అయితే, తొలి నుండి పవన్ తో ఉన్న వామపక్షాలతో సహా కాంగ్రెస్..బీజేపీ సైతం తాము పాల్గొనటం లేదని తేల్చి చెప్పాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzTOh6
పవన్ మార్చ్ లో గంటా పాల్గొంటారా..! ఇరకాటంలో మాజీ మంత్రి: ఏం చేయబోతున్నారు..!
Related Posts:
జైలుపై ఐసిస్ ఉగ్ర దాడి... నాయకత్వం వహించింది భారతీయుడే..? వెలుగులోకి సంచలన విషయాలు...ఆదివారం(అగస్టు 2) సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హర్ ప్రావిన్స్లో ఉన్న జలాలాబాద్ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ISIS) ఉగ్రవాదులు ఆత… Read More
అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్యవాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్ర… Read More
భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి… Read More
ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్: కీలక అడుగు-ఇండియాలో ఫేజ్-3 ట్రయల్స్కు కేంద్రం ఓకే-సీరం ఆధ్వర్యంలోకరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, … Read More
గుడ్ న్యూస్... కరోనా ట్రీట్మెంట్కు అతి చౌక ధరలో మందు... వివరాలివే...తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతున్నవారికి చౌక ధరలో మెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ప్రకటించింది. కేవలం … Read More
0 comments:
Post a Comment