Wednesday, November 6, 2019

సిగ్గనిపించట్లేదా?: ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కడిగిపారేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయకుండా అడ్డుకోలేరా? అంటూ మండిపడింది. అక్కడ పంట వ్యర్థాల దహనాన్ని అడ్డుకుంటే ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గిపోతుంది కదా అని ప్రశ్నించింది. కాలుష్యం ఎఫెక్ట్: దేవీదేవతలూ మాస్కులు ధరించారు! ఎక్కడంటే..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CuxNeB

Related Posts:

0 comments:

Post a Comment