న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయకుండా అడ్డుకోలేరా? అంటూ మండిపడింది. అక్కడ పంట వ్యర్థాల దహనాన్ని అడ్డుకుంటే ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గిపోతుంది కదా అని ప్రశ్నించింది. కాలుష్యం ఎఫెక్ట్: దేవీదేవతలూ మాస్కులు ధరించారు! ఎక్కడంటే..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CuxNeB
సిగ్గనిపించట్లేదా?: ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కడిగిపారేసిన సుప్రీంకోర్టు
Related Posts:
టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి.. కుటుంబపాలనకు అంతం: దుబ్బాక గెలుపుపై రాంమాధవ్హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యర్తలు … Read More
దుబ్బాక : టీఆర్ఎస్ కొంపముంచిన ఆ 'నాలుగు' హైలైట్స్.. లెక్క తప్పింది అక్కడే...ఐపీఎల్ని మించిన ఉత్కంఠ... రౌండ్ రౌండ్కి రసవత్తరంగా మారిన పోరు... మొదటి నుంచి చివరిదాకా దోబూచులాడిన ఆధిపత్యం... చివరాఖరికి దుబ్బాక గెలుపు వాకిట్లో బీ… Read More
రఘునందన్ విజయ రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్ -బండిని ఆకాశానికెత్తుతూ -దుబ్బాక ఫలితంపై జనసేనానిఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒకే సీటు దక్కింది.. అదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా సింగిల్ సీటుకే పర… Read More
బీహార్ ఫలితాల్లో క్షణక్షణం ఉత్కంఠ- అతిపెద్ద పార్టీగా తిరిగి ఆర్జేడీ- హంగ్ తప్పదా ?బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఉన్న ట్రెండ్ మధ్యాహ్నానానికి పూర్తిగా మారిపోయి ఎన్డీయే ఆధిక్యం… Read More
ఇక కేసీఆర్ కుర్చీకే ఎసరు! గోల్కొండపై కాషాయ జెండా, జీహెచ్ఎంసీ బీజేపీదే: బండి, కిషన్, డీకే అరుణహైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు పెట్టిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ప్రజలు … Read More
0 comments:
Post a Comment