Wednesday, November 6, 2019

టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించండి.. కర్ణాటక సర్కార్‌కు హైకోర్టు సూచన...

టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. టిప్పు జయంతి నిర్వహించబోమనే అంశాన్ని మరోసారి పరిశీలించాలని సూచించింది. దీనిపై రెండు నెలలో తమకు నివేదిక అందజేయాలని కోరింది. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర వేడుకలా నిర్వహిస్తున్నారు. 2014 నవంబర్ 10 తేదిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జయంతి వేడుకలను ప్రారంభించారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JUTKaC

0 comments:

Post a Comment