Sunday, November 3, 2019

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. బార్ అసోసియేషన్లకు కూడా...

ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. పోలీసులు, లాయర్ల వైఖరిపై మండిపడింది. ఘటనపై కేంద్రప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్లకు నోటీసులు జారీచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PLbGrV

Related Posts:

0 comments:

Post a Comment