వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు, ఆఫ్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని లష్కరె తొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అమెరికా హెచ్చరించింది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి యథేచ్ఛగా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తోన్న ఈ రెండు సంస్థల కదలికలు ఏడాది కాలం నుంచీ అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని అంచనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ds20l
Sunday, November 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment