Monday, June 29, 2020

శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..సింధియా వర్గంకు ప్రాధాన్యత

మధ్యప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఇందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇక తన కేబినెట్ విస్తరణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BL7cg2

Related Posts:

0 comments:

Post a Comment