Monday, June 29, 2020

టాలీవుడ్ హీరోలు తగ్గట్లేదుగా ..కరోనా వ్యాప్తిపై మహేష్ బాబు .. పదోతరగతి పరీక్షల రద్దుపై మంచు విష్ణు

తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కి దగ్గరగా ఉన్న సినీ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పదోతరగతి బోర్డు పరీక్షలు అవసరమా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యలు చేస్తే, రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనాకేసుల గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆందోళన వెలిబుచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలోనే కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zov6Ga

Related Posts:

0 comments:

Post a Comment