అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా గౌనిపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33el63g
దివ్యాంగుడితో సెల్ఫీకి కింద కూర్చున్న జనసేనాని: కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం(వీడియో)
Related Posts:
Texas:పడిపోయిన ఉష్ణోగ్రతలు..పవర్ కట్..నో వాటర్: ఫోటోలు చూస్తే వణుకుటెక్సాస్ : అమెరికా దేశాన్ని మంచు కప్పేసింది. అక్కడ చల్లటి వాతావరణానికి ప్రజలు భయపడిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం , ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కని… Read More
బ్రిటన్ రాజకుటుంబానికి ప్రిన్స్ హ్యారీ దంపతుల గుడ్బై-అచ్చు బాహుబలి తరహాలోనే..బ్రిటన్ రాజకుటుంబంలో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యరీ ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబాన్ని, బకింగ్ హ… Read More
ఉన్నావ్ : వీడిన బాలికల హత్య కేసు మిస్టరీ... చంపింది 'లంబు'.. అదే కారణం...ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం,మరో బాలిక అపస్మారక స్థితిలో కనిపించిన ఘటన దే… Read More
స్టీల్ప్లాంట్ భూముల విలువ రూ.2 లక్షల కోట్లు: వాజ్పేయి ప్రభుత్వం ప్రయత్నించినా: చంద్రబాబు లేఖఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రా… Read More
తెలంగాణాలో కరోనా పంజా .. కరీంనగర్ లో చావుకు వెళ్లిన ౩౩ మందికి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకేసారి 10 కేసులుతగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగైదు రోజుల క్రితం వంద లోపే నమోదైన కరోనా కేసులు ఇప్పుడు ఎక్కువగా … Read More
0 comments:
Post a Comment