అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా గౌనిపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33el63g
దివ్యాంగుడితో సెల్ఫీకి కింద కూర్చున్న జనసేనాని: కర్ణాటకలో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం(వీడియో)
Related Posts:
కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తు… Read More
ఉగ్రదాడికి ప్రతీకారం, పాక్ కు చైనా మద్దతు, ప్రత్యుత్తరానికి సమయం, అన్ని యుధ్దాల్లో!బెంగళూరు: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని, పూల్వామా ఉగ్రదాడికి ప్రత్యుత్తరం చెప్పాలని, ప్రధాని నరేంద… Read More
పారదర్శకత, ఆదాయం కోసమే \"ఈ వేలం\"..! సన్నాహాలు చేస్తున్న హెఎండీఏ అదికారులు..!!హైదరాబాద్ : కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దైన ఈ వేళానికి మళ్లీ ఊపిరి పోస్తున్నారు హెచ్ఎమ్డీఏ అదికారులు. దీంట్లో భాగంగా నగర పురపాలక శాఖకు అద… Read More
టిడిపికి మరో ఎంపి గుడ్ బై : వైసిపి లోకి పండుల : పాయకరావు పేట మ్మెల్యేగా పోటీ..!టిడిపికి మరో ఎంపి గుడ్ బై చెప్పారు. నాలుగు రోజుల క్రితం అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి వైసిపి లో చేరగా..తాజాగా మరో ఎంపి రాజీనామా చ… Read More
నన్ను కాపీ కొట్టడానికి సిగ్గు లేదా?:ఒంటికి నూనె పూసుకున్నాక బరిలో దిగాల్సిందే: కమల్ హాసన్చెన్నై: బహుభాషా నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచీ ఎక్కడా గానీ పెద్దగా విమర్శలు చేయలేదు. ఒకటి, రెండు సందర్భాల్లో ఆయన కొన్ని విమర్శలు … Read More
0 comments:
Post a Comment