Sunday, November 3, 2019

దివ్యాంగుడితో సెల్ఫీకి కింద కూర్చున్న జనసేనాని: కర్ణాటకలో పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం(వీడియో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్నారని, వారి క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా గౌనిపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33el63g

Related Posts:

0 comments:

Post a Comment