Monday, June 29, 2020

హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజయవాడ హైదరాబాద్ హై స్పీడ్ ట్రైన్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలు అవసరం ఉందని ఆయన అన్నారు.విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం అని పేర్కొన్న కేటీఆర్ ఈ నగరాల మధ్య రైలు వస్తే జాతీయ రహదారి వెంట బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CSFRsT

Related Posts:

0 comments:

Post a Comment