కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కువైట్ లో ఏపీకి చెందిన వలస కార్మికులు భారీగా చిక్కుకుపోయారు. అధికారుల అంచనా ప్రకారం కువైట్ లో ఏపీకి చెందిన 2500 మంది వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తినడానికి తిండి లేక, వెనక్కి తిరిగొచ్చేందుకు డబ్బులు లేక నలిగిపోతున్నారు. వీరు ఏపీకి తిరిగి రావాలంటే కనీసం పది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1Lha4
Wednesday, May 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment