న్యూఢిల్లీ: దేశానికి అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీన్ని ఏఏ రంగాలకు, ఏ రూపంలో బదలాయించాలనే విషయాన్ని తమకు అప్పగించారని చెప్పారు. దీనిపై తాము అన్ని రంగాలకు చెందిన నిపుణులతో చర్చించిన తరువాతే తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSUXVr
ఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతం
Related Posts:
ఆస్ట్రేలియా జట్టులో గందరగోళం: ఆ ఫాస్ట్ బౌలర్ దూరం: ఎప్పుడొస్తాడో తెలియదు: టీమిండియాకు ఊపిరిసిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత క్రికెట్ జట్టుతో రెండో టీ20 మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందు సంభవించిన … Read More
తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్లో ఘటన -షాకింగ్ కారణంఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకపర్వానికి సంబంధించిన మరో ఘటన సంచలనం రేపుతున్నది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు పోలీసులు అత్యాచారా ఆరోపణలు ఎదుర్కొంటు… Read More
రేపు లేదా ఎల్లుండి.. బీజేపీలోకి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి... క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్...దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీలో చేరబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రేప… Read More
అరేబియా సముద్రంలో కొత్త అల్పపీడనం: ఏపీ సహా: పొంచివున్న ముప్పు: బురెవికి బలితిరువనంతపురం: మరో తుఫాన్ ముప్పు పొంచివుంది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులు కుదుట పడక ముందే..మరో తుఫాన్ పుట్టుకుని రావాడానికి అను… Read More
అసెంబ్లీ ఎన్నికల వేళ..బీజేపీ సాహసం: తెరపైకి వివాదాస్పద చట్టం: సీఏఏ అమలు తేదీ వెల్లడిన్యూఢిల్లీ: కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చ… Read More
0 comments:
Post a Comment