న్యూఢిల్లీ: దేశానికి అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీన్ని ఏఏ రంగాలకు, ఏ రూపంలో బదలాయించాలనే విషయాన్ని తమకు అప్పగించారని చెప్పారు. దీనిపై తాము అన్ని రంగాలకు చెందిన నిపుణులతో చర్చించిన తరువాతే తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSUXVr
ఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతం
Related Posts:
డబ్బున్న బిచ్చగాళ్ళు ...వాళ్ళ దగ్గర డబ్బు చూసి షాక్ అయిన పోలీసులుబిచ్చగాళ్ళు... వాళ్ల దగ్గర ఏముంటాయిలే అని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. యాచకుల దగ్గర ఊహించని విధంగా డబ్బుల కట్టలు బయట పడుతున్న టువంటి ఘటనలు… Read More
రంగంలోకి పవన్ కళ్యాణ్ : రాజధానిని తరలించవద్దు: అమరావతికి జనసేనాని..!!ఏపీ రాజధాని రగడ పైన జనసేన అధినేతప వన్ స్పందించారు. అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేసారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాంత రైతులకు… Read More
ప్రాణ స్నేహితుడు అరుణ్ జైట్లీ లేరని విదేశాల్లో కన్నీరు పెట్టుకున్న ప్రధాని, జెంటిల్ మేన్ !న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ట ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటన (UAE… Read More
చైనా ఉత్పత్తులపై మరో 5శాతం అధిక సుంకం విధించిన ట్రంప్న్యూయార్క్ : చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా చైనా వస్తువులపై మరో 5శాతం ట్రంప్ సర్కార్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్… Read More
కశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే వెనక్కి అఖిలపక్ష బృందం.. రాహుల్ టీంను ఎందుకు అనుమతించలేదంటే ?శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత సుందర లోయలో అలజడి నెలకొంది. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండటంతో జనం వీధుల్లోకి రాలేకపోతున్నారు. మరోవై… Read More
0 comments:
Post a Comment