Saturday, November 9, 2019

బెర్లిన్ గోడలు బద్దలైన రోజే.. సుప్రీం తీర్పు దేశవాసుల్ని ఏకం చేసింది.. మోడీ భావోద్వేగ ప్రసంగం

భారత్‌లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఈ రోజు (నవంబర్ 9వ తేదీ) అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా నిలిచింది అని అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సహృదయంతో స్వీకరించాయి. ప్రజలు చూపిన సంయమనం, ఐక్యత మన సంస్కృతికి, సంప్రదాయలకు అద్దంపట్టింది. ఈ రోజు జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1PFFy

Related Posts:

0 comments:

Post a Comment