న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో పార్టీ ప్రక్షాళణ చేపట్టింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఇందులో భాగంగా యూపీలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది ఏఐసీసీ. ఇక ఉపఎన్నికలు జరిగే స్థానాల్లో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు ఇద్దరితో కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్ తూర్పులో కొన్ని విభాగాలకు ఇంఛార్జీలను కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అజయ్ కుమార్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xtvt3A
Monday, June 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment