విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల తెర తీశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాన్ని చవి చూడటానికి గల కారణాలపై పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టారు. ఇదివరకే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్ సభ స్థానాలు, వాటి పరిధిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34qBX2Q
టీడీపీతో పొత్తు అనుమానాలే కొంప ముంచాయి: పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టమ్: తేల్చిచెప్పిన జనసేన నేతలు
Related Posts:
ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు.ఇప్పటికే పితాని మాజీ పిఎస్ మురళీమోహన్… Read More
వాస్తు పేరుతో చరిత్రను శిధిలం చేస్తున్నారు.!కేసీఆర్ పై మరోసారి మండిపడ్డ రేవంత్ రెడ్డి..!హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు సచివాలయం కూల్చివేత వంటి చర్యలపై మల్కాజ్ గిరి ఎంపి, రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మన్నికగల … Read More
నిన్న ధర్మాన.. నేడు సోమిరెడ్డి, జిల్లాల విభజనపై వ్యతిరేక స్వరం, 150 కి.మీ వెళ్లాల్సి వస్తోందట..ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అంశంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వరం కల… Read More
కరోనా మరణాలను తగ్గిస్తున్న బీసీజీ వ్యాక్సిన్: అధ్యయనంలో వెల్లడిన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సంభవిస్తున్న మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్(ట్యూబర్కూలోసిస్ వ్యాక్సిన్-టీబీ వ్యాక్సిన్) ఎంతో సహాయ… Read More
వికాస్ దూబే పోతే మరో పదిమంది వస్తారు .. వాళ్ళ మాటేంటి ? ప్రశ్నించిన డీఎస్పీ కుటుంబంకరడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే . వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఆయా… Read More
0 comments:
Post a Comment