హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు సచివాలయం కూల్చివేత వంటి చర్యలపై మల్కాజ్ గిరి ఎంపి, రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మన్నికగల సచివాలయ భవంతులను కూల్చివేయడాన్ని చీకటి అధ్యాయంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఇతర మతాల విశ్వాసాలను ఆచారాలను దెబ్బతీయడమే కాకుండా 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iPbd4g
వాస్తు పేరుతో చరిత్రను శిధిలం చేస్తున్నారు.!కేసీఆర్ పై మరోసారి మండిపడ్డ రేవంత్ రెడ్డి..!
Related Posts:
జమ్మలమడుగు వెళ్లటమే ఆయన చేసిన పాపం : నాన్న మరణం పైనా : జగన్ సంచలన ఆరోపణలు..!వైయస్ వివేకానం రెడ్డి హత్య పై సిబిఐ విచారణ చేయాలని గవర్నర్ ను కోరారు వైసిపి అధినేత జగన్. వివేకా హత్య ప్రభుత్వ మద్దతు తోటే జరిగిందని ఆరో… Read More
ఖతర్నాక్ పాలిటిక్స్..... మామ టీఆర్ఎస్ .. అల్లుడు కాంగ్రెస్ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో మామ అల్లుళ్ళ రాజకీయం పై పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ , హరీష్ రావు అనుకునేరు .. కాదు ఎర్రబెల్లి , ఆయన అల్లుడు మదన్ మోహన్… Read More
కశ్మీర్లో ఘాతుకం: మహిళా పోలీస్ అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లుజమ్ముకశ్మీర్ : కశ్మీర్లో మరోసారి తుపాకుల మోత వినిపించింది. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని వేహిల్ ఏరియాలో మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఇం… Read More
తెలంగాణ లోక్ సభ బరిలో జనసేన..! అభ్యర్థుల బయోడేటాల పరిశీలనలో గబ్బర్ సింగ్..!!హైదరాబాద్ : తెలుగు బాష లెక్క జనసేన ఆడా ఉంటది.. ఇప్పుడు ఈడా ఉంటది. తెలంగాణ లోక్ సభ ఎన్నికలో పోటీ చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. లోక్ స… Read More
ఆదాల..వంగా గీత వైసిపి లో చేరిక : ఆ ఇద్దరూ అక్కడి నుండే పోటీ : నెల్లూరు టిడిపి లో కలకలం..!వైసిపి లో చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం..ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకు… Read More
0 comments:
Post a Comment