ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అంశంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వరం కలిపారు. జిల్లాల విభజన అవసరం లేదు అని.. అందులో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. ఈ విషయంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయంతో ఏకీభవించారు. లోక్సభ నియోజకవర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4Y0dL
నిన్న ధర్మాన.. నేడు సోమిరెడ్డి, జిల్లాల విభజనపై వ్యతిరేక స్వరం, 150 కి.మీ వెళ్లాల్సి వస్తోందట..
Related Posts:
Arnab Goswami: అర్నబ్ అండ్ కో పై చార్జ్ షీట్ దాఖలు, 65 మంది సాక్షులు, ముంబాయి పోలీసుల ప్లాన్, కౌంటర్!ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిపై నమోదైన కేసులో ముంబాయి పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. 2018… Read More
టీ పీసీసీ చీఫ్గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయ… Read More
GHMC Elections 2020: మజ్లిస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన హిందూ అభ్యర్థులు వీరే..!హైదరాబాదు: గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఎవరూ ఊహించనంతగా వచ్చాయి. సొంతంగా మేయర్ పదవి పొందేందుకు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన … Read More
బీజేపీని ఎలా ఆపాలో హైదరాబాద్ చూపించింది .. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ తనయ కవితతెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 55 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా ఉంది. అయినప్పటికీ గత ఎన్న… Read More
గ్రేటర్ ఫలితాలే ఏపీ స్థానిక ఎన్నికల్లో రిపీట్, టీడీపీ ఖాతా తెరవకపోవడంపై విజయసాయిరెడ్డి..గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఏపీలో చర్చకు దారితీసింది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ కూడా పోటీ చేసి ఖాతా తెరవలేదు. దీంతో అధికార వైసీపీ మాటల దాడికి దిగింది. అక్కడే… Read More
0 comments:
Post a Comment