Monday, November 4, 2019

విజయారెడ్డిపై దాడి సరికాదు, రెవెన్యూ లోపాల వల్లే సమస్య: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఖండించారు. సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప.. దాడులు చేయడం సరికాదన్నారు. తహశీల్దార్ తప్పుచేస్తే పై అధికారులకు నివేదించాలని చెప్పారు. అలా కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించడం ఏంటీ అని మండిపడ్డారు. అధికారులపై భౌతికదాడులపై దిగడం మంచి పద్ధతి కాదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PKIktV

Related Posts:

0 comments:

Post a Comment